ఖమ్మం జిల్లా:
వేంసూరు మండలం కందుకూరు గ్రామం లోని తుంగవారి కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలను శుభ్రం చేస్తున్న క్రమంలో కనిపించిన 7 విష సర్పాలు.వెంటనే విషసర్పాలను చంపేసిన పారిశుధ్య సిబ్బంది.
గత మూడేళ్లుగా తుంగవారి కాలనీ లోని ప్రాథమిక పాఠశాల మూత పడి ఉండటం తో పాటశాల అవరణ లోకి చేరిన విష సర్పాలు.
Post A Comment: