CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పాఠశాలను శుభ్రం చేస్తున్న క్రమంలో కనిపించిన 7 విష సర్పాలు

Share it:

 


ఖమ్మం జిల్లా:

వేంసూరు మండలం కందుకూరు గ్రామం లోని తుంగవారి కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలను శుభ్రం చేస్తున్న క్రమంలో కనిపించిన 7 విష సర్పాలు.వెంటనే విషసర్పాలను చంపేసిన పారిశుధ్య సిబ్బంది.


గత మూడేళ్లుగా తుంగవారి కాలనీ లోని ప్రాథమిక పాఠశాల మూత పడి ఉండటం తో పాటశాల అవరణ లోకి చేరిన విష సర్పాలు.

Share it:

Post A Comment: