మన్యం టీవీ పాల్వంచ:-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం, ఉల్వ నూర్ గ్రామంలో స్థానిక అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చిన్నారి చైత్ర ఆత్మకు శాంతి కలగాలని శాంతి ర్యాలీ నిర్వహించారు.అయితే ఇలాంటి సంఘటనలు మళ్ళి మళ్ళి జరగకుండా ప్రభుత్వం పటిషమైన చట్టాలు తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బర్ల లక్ష్మణ్ రావు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు శ్యాగల బాబు, దారం రమేష్, మోటా జగదీష్,వాసు,కర్కపల్లి నిషిత, గుంటుక రిషిత, మోట కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: