మన్యం టీవీ, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామంలో గ్రామం మధ్యలో గ్రామస్థుల అనుమతిలేకుండా చుట్టుపక్కల ఇండ్ల వారి అనుమతి కూడా తీసుకోకుండ.. ఒక నెట్వర్క్ సంస్థ సెల్ టవర్ ని నిర్మించడానికి సిద్ధమవుతోంది చుట్టుపక్కల ప్రజలు వద్దని చెబుతున్నా ధనదాహం తో ఆ నెట్వర్క్ సంస్థ గ్రామపంచాయతీలో పర్మిషన్ తీసుకున్నానని నాకు అడ్డు చెప్పడానికి మీరెవరు అని బెదిరింపులకు గురి చేస్తున్నారని చుట్టుపక్కల ఇండ్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే రేడియేషన్ వల్ల అనేక రకాల కొత్త కొత్త జబ్బులు వస్తున్నా పరిస్థితులు నిత్యం చూస్తున్నాం కాబట్టి మా ఇళ్ల మధ్యలో నిర్మించాలని చూస్తున్నా సెల్ టవర్ ని వెంటనే రద్దు చేయాలని అశ్వాపురం మండల అధికారులతో పాటు రాజకీయ నాయకులు అని కోరుకుంటున్నా ఈ ప్రాంత ప్రజలు సెల్ టవర్ ని ఊరికి చివరలో నిర్మించుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Post A Comment: