కరకగూడెం మండలం కరకగూడెం గ్రామానికి చెందిన నైనరపు సాంబయ్య (55) డెంగ్యూ జ్వరంభారిన పడ్డాడు. వైద్యం పొందుతూపరిస్థితి విషమించి శనివారం మృతి చెందారు.ఈ విషయం తెలుసు కోని వారి నివాసానికి వెళ్లి న టీఆరెస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో బుడగం రాము, చిట్టిమల్ల ప్రవీణ్ ,వీరగాని సమ్మయ్య, జట్ల సత్యం, మల్లయ్య పాల్గొన్నారు
Post A Comment: