మన్యం టివి:ములకలపల్లి మండలం: జనసేన పార్టీ అధినేత పవ కళ్యాణ్ పై ఆయన కుటుంబంపై,పోసాని మురళీకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే భేషరత్తుగా క్షమాపణలు చెప్పాలని,పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు జనసేన పార్టీ కార్యకర్తలు ఆయనపై ములకలపల్లి స్టేషన్ లో లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసారు.ఈ కార్యక్రమం లో అశ్వారావుపేట జనసేన పార్టీ నాయకులు యర్ల గడ్డ శ్రీనివాసరావు,గరికే రాంబాబు,ఇనుకుర్తి రామాచారి,ఎస్ కె.రఫీ ఫాష,పొడిచెట్టి చెన్నారవు,తాటికొండ ప్రవీణ్,సుధాకర్,వినీత్,సుభాని,మేకల నరేష్,చిర్రా వీరభద్రం,సుమన్.తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: