మాన్యంటివి:ములకలపల్లి మండలం: కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దినదినాభివృద్ది చెందుతుందిఅని,అన్ని రంగాలకు సమ ప్రాధాన్యం ఇవ్వడమే కాదు, అందరికి సమ న్యాయం చేసేలా ముఖ్యమంత్రి పని తీరు ఉందని,ఆసరా లబ్ధిదారుల మొదలు అంగన్వాడీ టీచర్ల వరకు అందరూ కేసీఆర్ ముఖ్యమంత్రిని దేవుడు గా భావిస్తున్నారని,ఏ లక్ష్యం ఆధారంగా తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్య సాధన తొందరలోనే సిద్ధిస్తుందని, అందులోఎలాంటి సందేహం లేదని,ప్రజా ప్రతినిధుల జీతాలు అడగకుండానే 30% శాతం పెంచడం హర్షించ తగ్గ విషంఅని, కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది బంగారు తెలంగాణ కోసం ప్రభుత్వానికి చేయుతనివ్వాలని కోరుకుంటున్నాం అని తెలిపారు.ప్రజా ప్రతినిధులు జీతాలు పెంచినందు కు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుచున్నాను.
Post A Comment: