అశ్వాపురం :ఆటో కార్మికులను ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్ ప్రభుత్వాన్ని కోరారు గురువారం ఉదయం బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం లో ఆటో యూనియన్ అధ్యక్షులు బాగోతపు సతీష్ అధ్యక్షతన జరిగిన మండల ఆటో యూనియన్ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో పెరుగుతున్న డీజిల్ విడిభాగాల రేట్లు మరో వైపు ఫైనాన్స్ కిస్తీ లు సర్వీస్ లేక అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదిరిగా ఆర్థిక సహాయం చేసి ఆడుకోవాలని ఆయన కోరారు ఈ సమావేశంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షులు రాయపూడి రాజేష్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మేళాపుర సురేందర్ రెడ్డి ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి సాదం యాదగిరి రెడ్డి ఆటో యూనియన్ నాయకులు బోళ్ల రమణయ్య చెలికాని శ్రీనివాస్ పదిర చంద్రం కొమ్ము రాంబాబు అన్వార్ గణేష్ ప్రసాద్ సతీష్ మహేష్ రెడ్డి సీతయ్య రమేష్ అశోక్ రవి మురళి తిలక్ కోటి రమేష్ శ్రీను తదితరులు పాల్గొన్నారు
Post A Comment: