ఆదాం ఆధ్వర్యంలో కార్యక్రమం
గుండాల సెప్టెంబర్ 2 (మన్యం టీవీ) మారుమూల గ్రామపంచాయతీ వెంకటాపురం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇంచార్జ్ ఆదాం ఆధ్వర్యంలో నరసింహారావు జండా ఎగరవేశారు. అనంతరం ఆదాం మాట్లాడుతు. పార్టీ బలోపేతానికి శాయశక్తుల కృషి చేస్తామని ఆయన అన్నారు . టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేగా కాంతారావు ఆధ్వర్యంలోనే మండల అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: