టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన చేర్యాల మండలం రాంపూర్ గ్రామ సర్పంచ్ రంగు శివ శంకర్ రాంపూర్ టి.ఆర్.స్ గ్రామశాఖ అధ్యక్షులు రంగు తిరుపతిగౌడ్ ను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు .ఈ కార్యక్రమంలో చేర్యాల మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: