భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 11 (మన్యం టీవీ) శనివారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం, సంజయ్ నగర్ గ్రామ పంచాయతీ లో ఇటీవల కాలంలో కురిసిన భారీ వర్షాలకు వరద ఉదృతి కోతకు గురై ఇల్లు కూలిపోయిన బాధితులకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు మరియు సంజయ్ నగర్ లో నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని సంజయ్ నగర్ సర్పంచ్ - పాలక వర్గం ఎమ్మెల్యే కి వినతి పత్రం అందజేయడం జరిగింది.
Post A Comment: