CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అధికారులు విస్తృత పర్యటన

Share it:

 


 మన్యం టీవీ, అశ్వాపురం:మండలం లో భారీ వర్షంతో పొంగి ప్రవహిస్తున్న వాగులు. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండల్లోకి నీరు చేరింది. మండలంలో తహసిల్దార్ సురేష్ కుమార్, సీ ఐ సట్ల రాజు, ఎస్ ఐ రాజేష్, ఆర్ ఐ తిరుపతిరావు, అధికారులు విసృతంగా పర్యటించి వాగులు వద్ద జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల లో పర్యటించారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ తగు జాగ్రత్తలు తెలియజేశారు.

Share it:

Post A Comment: