మన్యం టీవీ అశ్వాపురం:అశ్వాపురం మండలం లో గులాబ్ తుఫాన్ కారణంగా రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నడంతో అనేక గ్రామాలకు రాకపోకలు బంద్ కావడం కొన్ని గ్రామాల్లో ఇళ్లల్లోకి నీరు చేరడం ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో తానే స్వయంగా రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు రెవెన్యూ సిబ్బందిని ఎలర్ట్ చేస్తూ వరద వల్ల ఎక్కడ ప్రమాదం పొంచి ఉందో అక్కడతాను స్వయంగా సహాయక చర్యలు చేపడుతు వరదలపై ఎప్పటికప్పుడు పై అధికారులతో సమీక్షలు జరుపుతూ మండలంలో ప్రతి గ్రామాన్ని పర్యటించి వరద వృద్ధిని అంచనా వేస్తూ ప్రజల్లో ఏ ఆపద వచ్చినా రెవెన్యూ సిబ్బంది మీ వెంటే ఉంటారని భరోసా కల్పిస్తున్న ఎమ్మార్వో సురేష్ కుమార్ .
Post A Comment: