జర జాగ్రత్త
మన్యం టీవీ, అశ్వాపురం:భద్రాద్రి జిల్లా అశ్వాపురం, బూర్గంపహాడ్ మండలం లోని ఇరవెండి రహదారి మీదుగా వెళ్ళు రామచంద్రపురం సమీపంలో నేడు ఉదయం కురిసిన భారీ వర్షంకి వాగు మాదిరిగా రోడ్డు పైకి నీరు చేరి రోడ్డు బ్లాక్ కావడంతో వాహన దారులను ఎలాక్ట్ చేసిన సంబంధిత పోలీస్ శాఖ.కగా ప్రస్తుతం రోడ్డు పరిసరాలను ఎస్సై సముద్రాల జితేందర్ పరిశీలించారు రోడ్డు అంతా వాటర్ క్లియర్ అయ్యినట్టు ఆయన గమనించి ప?అనంతరం వాహనదారులకు ఆయన గ్రీన్ సిగ్నేల్ ఇచ్చారు.కానీ జరబద్రం గా ఉండాలి అని ఆయన చూచించారు.సమస్యలు ఏమన్నా ఉంటే పోలీస్ శాఖ కు సమాచారం ఇవ్వాలని ఎస్ ఐ జితేందర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఐతో పాటూ కానిస్టేబుల్ ఫ్రూధ్వి రాజ్ ఉన్నారు.
Post A Comment: