మన్యం టీవీ, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, ఊట్లపల్లి గ్రామ పంచాయతీ నందు గల అంకమ్మ చెరువు అలుగు దగ్గర గణేష్ నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది. రాకపోకల అంతరాయం జరగకుండా, ఏర్పాటు లను, పరిశీలించారు. అలుగు దగ్గర మాత్రమే, గణేష్ నిమజ్జనం జరగాలి అని పోలీస్ వారు సూచన ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎస్ఐ రామూర్తి, ఊట్లపల్లి సర్పంచ్ సాధు జోత్స్నా భాయి, సెక్రటరీ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: