మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా మంగపేట మండలం లో శుక్రవారం మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకున్న ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ వారి వెంట ఏటూరు నాగారం ఏఎస్పీ గౌస్ ఆలం,ములుగు సబ్ డివిజన్ ఇంచార్జి ఏఎస్పి రూపేష్ సింగ్, ఏటూరు నాగారం సీఐ కిరణ్ కుమార్ ఉన్నారు.
Post A Comment: