గుండాల సెప్టెంబర్ 11 (మన్యం టీవీ) రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మీదేవి పల్లి మండలం లోతు వాగు గ్రామానికి చెందిన మేకల రాములు ఆళ్ల పల్లి మండలం అనంతోగు గ్రామంలో తన బంధువుల వద్ద ఉంటున్నాడు. శనివారం కాంచనపల్లి నుండి అనంతోగు మార్గమధ్యలో అశోక్ లేలాండ్ వాహనం ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీ కొనడంతో రాములు తీవ్ర గాయాల పాలయ్యాడు సంఘటన స్థలానికి చేరుకున్న ఆళ్ల పల్లి ఎస్ ఐ సంతోష్ రాములను చికిత్స నిమిత్తం కొత్తగూడెం తరలించి దర్యాప్తు చేస్తున్నారు
Post A Comment: