మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,కొత్త కొండాపురం లో ఇటీవల డెంగ్యూ,మలేరియా తో బాధపడి కొలుకున్న అశ్వాపురం మండలం, మనుబోతుల గూడెం, సర్పంచ్ ఏనిక.స్వరూప, బావ మండల టిఆర్ఎస్ నాయకులు ఏనిక.శివాజీ ని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, మణుగూరు జడ్పీటీసీ పోశం నరసింహారావు,అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత, జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణా రెడ్డి,మండల అధ్యక్షుడు కోడి. అమరేందర్,వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రం,టిఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: