CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పాఠశాలలను తనిఖీ చేసిన ఎంపీపీ. శారద. సర్పంచ్. నరేష్ కుమార్.

Share it:


మన్యం టీవీ వాజేడు :
ములుగు జిల్లా వాజేడు మండలం

మురుమూరు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న అరుణాచలాపురం, మొట్లగూడెం,ఘనపురం కాలనీ, కొప్పుసూరు,ప్రగళ్లపల్లి               ఆర్గుంటపల్లి,స్కూల్స్ లో తనిఖీలు నిర్వహించారు ఈ నేపథ్యంలో ఎంపీపీ .శ్యామల. శారద .సర్పంచ్. పూసం .నరేష్ కుమార్. స్కూల్ కు పిల్లలు డైలీ వస్తున్నారా లేదా ప్రతి ఒక్క విద్యార్థి మాస్కులు ధరించాలి, శానిటైజర్ డిస్టెన్స్ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు చూసిన చేశారు పాఠశాల ఆవరణం పరిశుభ్రంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో లో  ఉప సర్పంచ్ గౌరారపు కోటేశ్వరరావు వార్డ్ మెంబర్ బోదెబోయిన మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: