మన్యం టీవీ, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం, ఈ రోజు జగ్గారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, రేగాకాంతారావు ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ అధ్యక్షతన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నూతన అధ్యక్షుడిగా సోడే నవీన్ ను నియమించి జెండా పండుగ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా ఎంపీపీ ముత్తినేని సుజాత , హాజరుకాగా వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రం జిల్లా కో,, ఆప్షన్ శరీఫుద్దీన్, ఉప సర్పంచ్ ఆవుల వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు చిలకా వెంకట్రామయ్య,యాoడ్ల బలరాం, సోడే భద్రయ్య, యువజన నాయకులు లంకెల రమేష్ ,వలబోజు మురళి, ప్రశాంత్ యాదవ్, పవన్ తదితరులు హాజరయ్యారు.
Navigation
Post A Comment: