మన్యం మీడియా/అశ్వారావుపేట నియోజకవర్గ ప్రతినిధి::
*పంచే కొద్ది తరిగేది సంపద,
*పంచిన కొద్ది పెరిగేది జ్ఞానం,
*ఉన్నత మైన జీవనానికి విద్య-విజ్ఞానం ఎంతో అవసరం. నేటి యువత విద్య ప్రాముఖ్యతని తెలుసుకుని నిరక్షరాస్యతను నిర్మూలించి,
విలువలున్న సమాజాన్ని నిర్మించి ముందు తరాలకు మార్గదర్శకం కావాలి అని కోరుతూ తెలంగాణ వైఎస్సార్ సీపీ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కో కన్వీనర్
సోయం వీరభద్రం శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: