CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ కార్యకర్త రాచపల్లి.శంకర్ ను పరామర్శించిన విప్ రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణం,విట్టల్ రావు నగర్ లో టిఆర్ఎస్ కార్యకర్త రాచపల్లి.శంకర్, కుమార్తె డెంగ్యూ జ్వరంతో మరణించగా,విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు బుధవారం వారి ఇంటికి వెళ్లి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సంతాపం తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, ఎంపీపీ కారం. విజయకుమారి,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,టిఆర్ఎస్ నాయకులు,మహిళ కార్యకర్తలు,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: