మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామం లో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ కు ఘనంగా నివాళిలు అర్పించారు.ఈ కార్యక్రమం సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్, మాజీ ఎంపిటిసి సొలం వెంకటేశ్వర్లు,కరెంగుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: