మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయములోఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సర్వేపల్లి రాధా కృష్ణన్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.ఈ కార్యక్రమము లో ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,ములుగు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్ల పల్లి రాజేందర్ గౌడ్,ములుగు జిల్లా యూత్ అధ్యక్షులు బానోతు రవిచందర్,ములుగు జిల్లా మత్స్య పారిశ్రామిక కాంగ్రెస్ అధ్యక్షులు కoబాల రవి,ములుగు ఎంపీటీసీ మావురపు తిరుపతిరెడ్డి,ములుగు మండల పార్టీ అధ్యక్షులు ఎండి చాంద్ పాషా,ములుగు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మట్టేవాడతిరుపతి,వెంకటాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు చెన్నోజు సూర్య నారాయణ,మైనారిటీ నాయకులు షకీల్ మరియు జాఫర్ రామాంజపూర్ సర్పంచ్ తుమ్మేటి రాజిరెడ్డి,నారాయణ గిరిపల్లి సర్పంచ్ మాడ ప్రకాష్,పిట్టల రమేష్,యూత్ నాయకులు ఎల్లావుల అశోక్,ములుగు జిల్లా యూత్ కార్యదర్శి కర్రీ నాగేంద్ర బాబు,సిరికొండ గంగ ప్రసాద్,జయ ప్రకాష్,ఎట్టి భూషణ్,అర్రేమ్ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: