గల్లంతైన మహిళ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్న ఎస్ఐ జితేందర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం
భద్రాచలం కు సారపాక కు వారధిగా ఉన్నటువంటి గోదావరి బ్రిడ్జి పై నుండి ఎటపాక మండలం గుండాల కాలనీకి చెందిన బుయ్యన వీరబాబు భార్య
బుయ్యన కీర్తి( 24) సంవత్సరాలు గల వివాహిత బూర్గంపాడు మండలం పరిధి కి చెందిన సారపాక వైపు 3/4 గోదావరి బ్రిడ్జి స్తంభాల వద్ద దూకి గల్లంతు ఇట్టి సమాచారాన్ని తెలుసుకున్న బూర్గంపాడు ఎస్ఐ జితేందర్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మత్స్యకారుల సహాయంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు ఇట్టి విషయమై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
Post A Comment: