న్యూ డెమోక్రసీ నాయకులు ముక్తి సత్యం
గుండాల సెప్టెంబర్ 17 (మన్యం టీవీ) ఈనెల 27 వ తారీఖున తలపెట్టిన భారత్ బందును జయప్రదం చేయాలని న్యూ డెమోక్రసీ నాయకులు గుండాల ఎంపీపీ సత్యం కోరారు. గత కొన్ని నెలలుగా రైతులు ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. బందును జయప్రదం చేసి అన్నదాతలకు అండగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల సర్పంచ్ సీతారాములు, అరెం నరేష్ , పీ వై ఎల్ నాయకులు పరిష్కారవి, వై వెంకన్న , ఈ సం కృష్ణ , కల్తీ మల్లన్న , దుగ్గి రియాజ్ , తదితరులు పాల్గొన్నారు
Post A Comment: