బడి బాట పట్టిన విద్యార్థులు
మన్యం టీవి, దుమ్ముగూడెం: మండలంలోని పలు పాఠశాలలో ఈరోజు నుంచి ఓపెన్ అవుతుండగా ప్రైమరీ స్కూలు పిల్లలతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓపెన్ అయ్యాయి అయితే పలు పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి అదే సంవత్సరం మామిడి తోరణాలతో ఓపెన్ చేశారు అయితే మండల ప్రాథమిక పాఠశాల లో కనిపించిన హంగామా ఆశ్రమ పాఠశాలలో జడ్పీ హైస్కూల్ లో ఎటువంటి ఆర్భాటాలు కనపడలేదు అయితే స్థానిక విద్యాశాఖ అధికారిని వివరణ కోరగా ప్రాథమిక పాఠశాలలో స్థానిక గ్రామ విద్యార్థులు హాజరవుతారని కానీ ఆశ్రమ పాఠశాలలో హైస్కూల్లో వేరే గ్రామం నుంచి రావాలి కాబట్టి మొదటి రోజు పాఠశాలకు హాజరు కాగలరని ఈ రెండు మూడు రోజుల్లో ఎనిమిది తొమ్మిది పదో తరగతి విద్యార్థులు అన్ని ఆశ్రమ పాఠశాలలో వస్తారని ఎం ఈ ఓ మాధవరావు చెప్పారు.
Post A Comment: