CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రోడ్డు గుంతలను మరమ్మతులు చేయించిన యానంబైల్ పంచాయతీ పాలకవర్గం

Share it:

 


మన్యం టీవీ కథనానికి స్పందన

మన్యం టీవీ పాల్వంచ:-


వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం యానంబైల్ గ్రామం పరిధిలోని కిన్నెరసాని 

లోలెవెల్ బ్రిడ్జ్ దగ్గర అక్కడక్కడా చాలాచోట్ల గుంతలు,గుంతలుగా ఉండి అనేక వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించి ప్రమాదాలకు గురి అవుతున్నాయి.ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్ అండ్ పంచాయితీ సెక్రటరీ కు తెలియ పరచడంతో వెంటనే స్పందించే గుంతలకు మరమ్మతులు చేయించి క్లియర్ చేసినారు.ఈ సమస్యకు చెప్పినా వెంటనే స్పందించి పరిష్కరించినందుకు ప్రజలు కృతజ్ఞతలు చెప్పుతున్నారు.

Share it:

Post A Comment: