ఆర్టీసీ అధికారులను కలిసిన ఎస్ కె ఆజాద్
గుండాల సెప్టెంబర్ 13 (మన్యం టీవీ) కొత్తగూడెం నుండి అనంతోగు మీదుగా గుండాలకు బస్సు సౌకర్యం కల్పించాలని నవ చైతన్య యూత్ అధ్యక్షులు ఆజాద్ ఆర్టీసీ జిల్లా ఇంచార్జ్ అధికరీకి వినతి పత్రాన్ని అందజేశారు. దానితోపాటు ఇల్లందు నుండి గుండాల కు వస్తున్న బస్సును చెట్టుపల్లి వరకు పొడగించాలని ఆయన కోరారు. నరసాపురం, లింగగూడెం, చీమల గూడెం, లక్ష్మీపురం మీదుగా కూడా బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఈసం చంద్రయ్య , వెంకన్న , కల్తీ శ్రీను పాల్గొన్నారు
Post A Comment: