మన్యం టీవీ ఏటూరు నాగారం
ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ వెంకటాపురం నూగూరు నూతన మండల కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు కబ్బాక శ్రావణ్ కుమార్ తెలిపారు.
మండల అధ్యక్షులు గా కణితి ప్రశాంత్,ఉపాధ్యక్షులు గా సున్నం నరేష్,పాయం కిరణ్,
ప్రధాన కార్యదర్శిగా పునెం అర్జున్,సహాయ కార్యదర్శి గా పోరిశెట్టి ఆధిశివ,బడిష రాజ్ కుమార్,సాంస్కృతిక కార్యదర్శి గా బొగ్గుల రాజశేఖర్
కార్యవర్గ సభ్యులుగా సోర్లం అనిల్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చింత కృష్ణ,ఏఎస్ యు రాష్ట్ర అధ్యక్షుడు దబ్బగట్ల సుమన్, జిల్లా ఉఫాధ్యక్షులు చింత సోమరాజు,కార్యదర్శి మడకం చిట్టిబాబు,మాజీ మండల అధ్యక్షులు గొంది హనుమంతు, మడకం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: