మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ముత్యాలమ్మ నగర్ గ్రామ పంచాయతీ లో గల మదిన నగర్ లో నివసిస్తున్న మణుగూరు మండల పరిషత్ కో ఆప్షన్ మెంబర్ జవేద్ పాషా ఇటీవల గత వారం రోజులు నుండి వైరల్ ఫివర్ తో బాధపడుతున్నారు అని తెలుసుకొని,జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎం.పి.టి.సి ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు,సర్పంచ్,కొమరం.జెంపేశ్వరి,ఎం.పి.ఓ పల్నాటి.వెంకటేశ్వరరావు,టి.ఆర్.యస్ పార్టీ నాయకులు తాత.రమణ,శ్రీను తదితరులు ఉన్నారు.
Post A Comment: