మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం పాలాయి గూడెం లో మోడం వెంకటేశ్వర్లు హనుమంతరావు తల్లి మోడెం లక్ష్మి ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు . మంగపేట మండల ప్రధాన కార్యదర్శి అయ్యోరి యానయ్య, మండల ఉపాధ్యక్షులు తూడి భగవాన్ రెడ్డి, ఎస్ టి సి మండల అధ్యక్షుడు చాద మల్లయ్య, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు చౌలం వెంకటేశ్వర్లు, సొసైటీ డైరెక్టర్ కోడెం బాలకృష్ణ ,సీనియర్ నాయకులు కొమరం బాలన్న వాసం ఎర్రయ్య,కొమురం కన్నయ్య, పోల బోయిన రాజు, మడి వేణు బంగారు ప్రసాద్,బంగారు నాగరాజు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: