CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జోరుగా గ్రామ కమిటీల ఎన్నిక

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల పరిధిలోని కొండాయి‌,షాపల్లి గ్రామ కమిటీల ఎన్నిక నియామక పత్రాలు మండల సమన్వయ కర్తల ఆధ్వర్యంలో అందిస్తున్న మండల పార్టీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్ ఆదివారం రోజున ములుగు నియోజక వర్గ ఇంచార్జీ, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ.జగదీశ్వర్ ఆదేశానుసారంగా తెరాస పార్టీ గ్రామ కమిటీ మరియు అనుబంధం సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను మండల సమన్వయ కమిటీ భాధ్యుల ఆధ్వర్యంలో జరిగినట్లు తెరాస మండల పార్టీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్ తెలిపారు.

 కొండాయి గ్రామ కమిటీ మరియు అనుబంధ సంఘాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులుగా

పాయం రాకేష్,కుర్సం వేంకటేశ్వర్లు,ఏస్సీ సెల్ కందుగుల కృష్ణ,మాదిరి ఎల్లస్వామి.ఎస్టీ సెల్ ఆలం రమేష్,లూనావత్ హరిబాబు,

మైనారిటీ సెల్ ఎస్ కె సల్మాన్,యండి యాకూబ్,

కార్మిక సెల్ పాయం విధ్యాసాగర్,దారాసింగ్.

బిసి సెల్ తాటి రాము,నూకలమహేష్,

రైతు కమిటీ యండి వలీపాషా,యండి నజీర్,

*షాపల్లి గ్రామ కమిటీ మరియు అనుబంధ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా*

మాదిరి రాంబాబు,మెుగిళి శ్ర‌ీనివాసరెడ్డి. ఎస్సీ సెల్ మాదరి లక్మీనర్సయ్య,కుక్కలు బాబురావు ఎస్టీ సెల్ యాలం క్రాంతికుమార్,మాలోత్ ప్రశాంత్ కుమార్,బీసీ సెల్ బండమీదయాదగిరి, ముద్రబోయిన దామెూదర్,

యూత్ కమిటీ ఆరెల్లరాజేష్, జూపాక నవీన్,కార్మిక కమిటీ వావిలాలమారయ్య,మాదారపు రవి,మహిళా కమిటీ

కుక్కల భవాణి,ఉమ్మగాన సమ్మక్క,రైతుకమిటీ చిక్కా అశోక్,సారంపెల్లి జనార్ధన్ రెడ్డిలను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మల్లెల ధనలక్మిమూర్తి,కాకఫణికుమార్,కుర్సం వేంకటేశ్వర్లు,పరికి వేణుగోపాల్,కోరంరాజు, పాలకుర్తి.దేవేందర్,మాదిరి చంద్రమౌళి,వి మారయ్య, సాంబయ్య,యాదగిరి, శ్ర‌ీను,దయాకర్ మరియు తెరాస ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం మండల సమన్వయ కమిటీ భాధ్యల కూనూర్ అశోక్ గౌడ్,పెండ్యాల ప్రభాకర్,అల్లి శ్ర‌ీనివాస్,కోట నర్సింహులు,పర్వతాల భరత్,యండి ఖలీల్,సప్పిడి రామనర్సయ్య,తాడూరు రఘు,యండి ఖాజా పాషా,వావిలాల రాంబాబు, అంతటి నాగరాజు,కుమ్మరి చంద్రబాబు,కొమిరె రమేష్,గండెపల్లి నర్సయ్య,లొటపెటల రాజేష్,కందగట్ల శ్ర‌ీనివాస్,తాల్లపెల్లి మెూహన్,గుజ్జేటి రాజు,నారా ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: