CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జవాజి లక్ష్మీనారాయణ సేవలు మరువలేనివి

Share it:

 


 గిరిజనుల కోసం జవాజి వెలలేని కృషి

 గుండాల సెప్టెంబర్ 6 (మన్యం టీవీ) తుడుం దెబ్బ వ్యవస్థాపక సభ్యులు మాజీ రాష్ట్ర కార్యదర్శి జవాజి లక్ష్మీనారాయణ మూడవ వర్ధంతి కార్యక్రమం మండల కేంద్రంలో తుడుందెబ్బ నాయకులు నిర్వహించారు . ఈ కార్యక్రమానికి హాజరైన గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, సర్పంచ్ కోరం సీతారాములు మాట్లాడుతూ. జవాజి లక్ష్మీనారాయణ గిరిజనుల కోసం ఎన్నో పోరాటాలను చేశారన్నారు. తుడుం దెబ్బ ఆరంభం నాటినుండి ప్రజల కోసం ఉద్యమాలు చేస్తూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంన్నారన్నారు . అలాంటి మహా నేత మన మధ్యన లేకపోవడం బాధాకరమన్నారు. ఆయన స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి వై ఎస్ నాయకులు రవి, మానాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: