గుండాల సెప్టెంబర్ 3 (మన్యం టీవీ) పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో పర్యటించారు. గుండాలలో ఒక గృహప్రవేశానికి హాజరై అనంతరం ఆళ్ల పల్లి మండలంలోని ఉమ్మడి గుండాల మాజీ జెడ్పిటిసి లక్ష్మి అత్తగారు చనిపోవడంతో వారి ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు ఈ కార్యక్రమంలో తేలం భాస్కర్, ఎస్.కె ఖదీర్, మాజీ ఎంపీటీసీ రామయ్య, అట్టికం నాగేశ్వరరావు, అశోక్, శ్రీను, జాడి ప్రభాకర్, అల్లపల్లి మండల నాయకులు ఎస్కే బాబా, ఎండి హతర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: