మన్యం టీవీ,బూర్గంపాడు:
భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో గల ప్రధాన సెంటర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కనకదుర్గ మెకానికల్ షేడ్ ని ముఖ్యఅతిథిగా విచ్చేసి బూర్గంపాడు ఎస్ఐ సముద్రాల జితేందర్ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంబొత్సవం చేసారు.
ఈ కార్యక్రమంని ఉదేశించి ఎస్ఐ సముద్రాల జితేందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఏదో ఒక పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించాలని దొంగతనాలు,గొడవలు,చెడు వ్యసనాలకు బానిసలుకావద్దని తోటి స్నేహితులు సైతం చెడు బాట మార్గాన్ని స్నేహితులే సరిదిద్దే ప్రయత్నం చేయాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ టౌన్ ప్రెసిడెంట్ గోనెల నాని తోకల సతీష్,బర్ల శేషు,మందా ప్రవీణ్,శమకురి సతీష్, జుమాల్,ప్రసాద్, శ్రీ కనకదుర్గ మెకానికల్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: