CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పడిగ అఖిల చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు మిట్టపల్లి సాగర్ యాదవ్.

Share it:

 


మన్యం టీవీ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మెన అల్లుడు  పడిగ అజయ్ సతీమణి  పడిగ అఖిల (23)సం,,ఇటీవల కొన్ని రోజుల క్రితం డెంగ్యూ జ్వరంతో బాధపడుతు మరణించడంతో రేగ స్వగ్రామమైన సమత్ బట్టుపల్లి గ్రామంలో ని దశ దిన కర్మలకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు పద్దం శ్రీనివాస్, యాంపాటి సందీప్ రెడ్డి ,గుర్రం సృజన్,బానోత్ రమేష్, కోరి భరత్,సయ్యద్ అజ్జు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: