మన్యం టీవీ మంగపేట.
మంగంపేట మండలంలోని మంగపేట గ్రామానికి చెందిన ఇద్దరు ఆశా వర్కర్లు అనారోగ్యంతో బాధపడుతున్న వారి పరిస్థితి గమనించిన జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ వారు వారిని పరమార్శించి వారికి మేమున్నాం అని ధైర్యం చెప్పి జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ తరుపున నిత్యావసర సరుకుల బియ్యం కూరగాయలు ఇవ్వడం జరిగింది. కరోన విపత్కర సమయంలో మా ట్రస్ట్ కి ఎంతగానో సహకరించింన ఆశా వర్కర్ల కు సహాయం చేయండి మా భాధ్యత గా భావించి ఇవ్వడం జరిగింది ఈ కారిక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్, వైస్ చైర్మన్ మునిగాల రాకేష్, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి బండపల్లి రవి,కార్యదర్శి కస్పా ముకుందం, గౌరవసలహదారులు చాదా మల్లయ్య , మహమ్మద్ గఫ్ఫార్ ఖాన్,రాజిరెడ్డి,మిగతా సభ్యులు పాల్గొన్నారు
Post A Comment: