CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పాఠశాలల్లో ఖాళీ గా ఉన్న పోస్టుల భర్తీ మరియు పారిశుధ్య కార్మికులను నియమించాలి: ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్

Share it:

 

మన్యం టీవీ వాజేడు.   

వాజేడు,మండల స్థాయి ఏ టి ఎఫ్ విద్యా సదస్స ఎంపీపీ ఎస్ చెరుకూరు లో నిర్వహించారు , ఈ సదస్సు లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేయడం, ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని ఏటీ ఎఫ్ నాయకులు పేరే జానకరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులందరు అంకితభావంతో పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు పాఠశాల కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించేందుకు, పాఠశాల అభివృద్ది కి తగిన సూచనలు చేయడం జరిగింది. ములుగు జిల్లా నాయకులు బోదె బోయిన జ యేందర్ రావు మాట్లాడుతూ పాఠశాలలు సమర్థవంతం గా పని చేయాలన్నా వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, పారిశుధ్య కార్మికులను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,ఈ సదస్సు లో ఉపాధ్యాయులు ఈసం శ్రీనివాస్, పీ సడాలి, గొంది స్వప్న, కుంజ నర్సింహారావు, సోనప శరన్ కుమార్, వూకె లావణ్య, జోగా చందన మరియు సభ్యులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: