మన్యం టీవి,మణుగూరు: ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే పోడు భూములకు పట్టాలు ఇవ్వనున్నట్లు విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంత రావు తెలిపారు. అశ్వాపురం మండలంలోని జగ్గారం గ్రామ ప్రజలు పోడు భూమూల సమస్యల గురించి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు కి మొరపెట్టుకున్నారు.వెంటనే కాంతారావు స్పందిచి ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి పోడు సాగు దారులకు ఎటువంటి ఇబ్బందులకు గురి చేయవద్దని ఆదేశించారు.
Navigation
Post A Comment: