మన్యంటీవి, అశ్వరావుపేట
- నడిరోడ్డుపై ఎన్ కౌంటర్ చేయాలి
- ఘటనపై ప్రభుత్వం స్పందించక పోవడం దారుణం
- చైత్రలా మరోకరికి జరగకుండా చూడాలి
- మరొక కన్నపేగు తల్లడిల్లకుండా చట్టాలు పటిష్టం చేయాలి
- దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు వేముల భారతి
- దిశ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో వాడవాడలా నిరసన గళం
అశ్వరావుపేట పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీతో చిన్నారికి కన్నీటి నివాళిలు అర్పించారు. రజబ్ అలీ నగర్ గ్రామంలో ఆరేండ్ల గిరిజన చిన్నారి చైత్రను అత్యంత పాశవికంగా లైంగికదాడి చేసి గొంతు నులిమి చంపిన నరరూప రాక్షసుడికి బతికే నైతిక హక్కు లేదని, మరొకరు ఇలాంటి దారుణానికి పాల్పడాలంటే వెన్నులో ఒణుకు పుట్టేలా నడి రోడ్డుపై ఎన్ కౌంటర్ చేయాలని దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు వేముల భారతి ఆగ్రహించారు. .
Post A Comment: