మన్యం టీవీ,బూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో కీలక నాయకుడిగా ఉన్న తనను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాను అనే నెపంతో ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా పార్టీ నుంచి బహిష్కరించడం ఏమిటని ప్రశ్నించారు. ఏమి జరిగింది అని తెలుసుకోకుండా ఏక పక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. తన కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని బూర్గంపాడు మాజీ జెడ్పిటిసి బట్ట గాంధీ వెల్లడించారు.
Post A Comment: