CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బాలాజీ నగర్ గ్రామ పంచాయతీ పాల కేంద్రం వినాయకుడికి కాంగ్రెస్ నాయకులు డాక్టర్ గుగులోతు రవి ప్రత్యేక పూజలు

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం  బాలాజీ నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని పాలకేంద్రం  గణనాథుడికి ఇల్లందు నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ గుగులోతు రవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ. . రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పోడు భూముల, పట్టా పుస్తకాలు   వచ్చాయని ఇప్పుడు ఉన్న టిఆర్ఎస్ పార్టీ భూములు ఇవ్వడం కాదు లాక్కోవడం చూస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చీమల మల్లేష్, భద్రం, పొడుగు రాంబాబు, గ్రామ ప్రజలు మీడియం దుర్గారావు, మహేష్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: