CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భారత్ బంద్ విజయవంతం

Share it:

 


మన్యం మీడియా చర్ల: చర్ల మండలం లో భారత్ బంద్ కార్యక్రమాన్ని మండలంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ ఈ భారత బంద్ కార్యక్రమాన్ని అన్ని పార్టీలు కలిసి సంపూర్ణంగా నిర్వహిస్తున్నామని, భారత్ బంద్ విజయవంతం చేయుటకు అందరు సహకరించాలని కోరారు. అదేవిధంగా సీపీఎం సభ్యులు బోల్ల వినోద్ మాట్లాడుతూ ఈ భారత్ బంద్ నిర్వహణలో పాల్గొన్న అటువంటి వ్యాపారస్తులకు పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, చెర్ల మండల యువత కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ బందును సంపూర్ణం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: