గుండాల సెప్టెంబర్ 27( మన్యం మనుగడ) అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్ బంద్ విజయవంతంగా ముగిసింది. ఉదయం నుండే అఖిలపక్ష నాయకులు బంద్ నిర్వహించే విధంగా మండల కేంద్రంలో తిరుగుతూ దుకాణదారులకు ప్రజలకు వాహనదారులకు అవగాహన కల్పించారు. అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోరం సీతారాములు, పరిశీక రవి, వై వెంకన్న , ఈ సం కృష్ణ , బానోత్ లాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచ్ ముత్యమా చారి, ఈసం పాపారావు, తెలుగుదేశం నాయకులు ఎంపీటీసీ ఎస్కే సంధాని, సిపిఐ నాయకులు గడ్డం శ్రీను, షాహిద్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: