CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

లోతు వాగు ను పరిశీలించిన ఎమ్మార్వో ఎంపీడీవో

Share it:

 


 మన్యం టీవీ అశ్వాపురం:అశ్వపురం మండలం లోతుమ్మల చెరువు వద్ద లోతు వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది.యం ఆర్ ఓ సురేష్ కుమార్,యం డి ఓ వీరబాబు పరిశీలించారు.వాగుకు ఇరువైపుల బారికడ్స్ పెట్టీ రాకపోకలను నిలిపి వేయాలని కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఎవరు ఈ వాగు దాటే ప్రయత్నం చేయవద్దని ఎమ్మార్వో సురేష్ కుమార్ ఎంపీడీవో వీరబాబు తెలియజేశారు. రెండు రోజులు భారీ వర్షం కారణంగా గా అవసరం ఉంటేనే తప్ప ఎవరు బయటకు రావద్దని సూచించారు.

Share it:

Post A Comment: