భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 6 (మన్యం టీవీ) కొత్తగూడెం ఏరియా లో ఆదివారం నాడురామవరం కమ్యూనిటీహాల్ నందు నిర్వహిస్తున్న మెగా వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ కార్యక్రమంలో రెండో డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్న జికెఓసి సీనియర్ పిఓ శ్రావణ్, మరియు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు వేసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిబిజికేయస్ లెవెన్ మెన్ కమిటీ సభ్యులు కాపుకృష్ణ ఫిట్ సెక్రటరీ చేరిపల్లి నాగరాజు, సెంట్రల్ కమిటీ సభ్యులు సూరిబాబు, ట్రెజరర్ గోపుకుమార్,పొశం శ్రీనివాస్,పిట్టా శ్రీనివాస్,కలవల శ్రీనివాస్,డాక్టర్ శ్రీనివాస్ మొయినుద్దీన్, పాల్గొన్నారు.
Post A Comment: