వినాయక చవితి వస్తుందంటేనే పండగ ఎంపీపీ మంజుభార్గవి
గుండాల ఆళ్ల పల్లి సెప్టెంబర్ 10 (మన్యం టీవీ) ఆళ్ల పల్లి ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి ఇంట్లో వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఎంపీపీ మంజుభార్గవి మాట్లాడుతూ. వినాయక చవితి వస్తుందంటే నే పండుగ వాతావరణం నెలకొంటుందని అన్నారు. రెండు మూడు రోజుల ముందునుండి వినాయకుడి విగ్రహాల తో పాటు పూజా సామాగ్రిని సమకూర్చుకుంటా మని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఏటా కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఘనంగా జరుపుకుంటాము అన్నారు
Post A Comment: