తొలి పూజ చేసిన ఇల్లందుల నర్సింహులు దంపతులు
గుండాల సెప్టెంబర్ 10 (మన్యం టీవీ) మండలంలో వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకున్నారు. సుభాష్ నగర్ లో కొలువుదీరిన వినాయకుడికి ఇల్లందుల నరసింహులు దంపతులు తొలి పూజ చేశారు. అయ్యగారు శ్రీరంగం వెంకటేశ్వర్లు దంపతుల పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
Post A Comment: