మన్యం టివి దుమ్ముగూడెం: బండిరేవు గ్రామంలో మండల రజక సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభలో మండల అధ్యక్షుడు గొల్లపూడి మాట్లాడుతూ రజకులకు వాషింగ్ మిషన్, ఐరన్ పెట్టెలు, దోబి బండి అలాగే ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని రజక సంఘ నాయకులు పాల్గొన్నారు చిన్న బండిరేవు అధ్యక్షుడు గొల్లపూడి శ్రీనివాసరావు ,కంటి వెంకన్న, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: