మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం పీవీ కాలనీ,టిబిజీకేఎస్ యూనియన్ ఆఫీస్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు టిఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణం లో భాగంగా టిఆర్ఎస్ పార్టీ మణుగూరు మండల యువజన అధ్యక్షులు హర్ష నాయుడు అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ గ్రామ యువజన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు గా జడ్పీటీసీ పొశం.నరసింహారావు, టిబిజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు వి.ప్రభాకర్ రావు,పీఏసీఎస్ ఛైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, హాజరయ్యారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ గ్రామ యువజన అధ్యక్షుల ను,కమీటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.గ్రామ టిఆర్ఎస్ యువజన అధ్యక్షుడు గా వి.చైతన్య ను,సెక్రటరీ గా టి.మనోజ్ ను,కమిటీ సభ్యులు గా మహేష్,రాహుల్,నవీన్, తదితరులను ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏనిక.ప్రసాద్, ఎంపీటీసీల సంఘం జిల్లా కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు.టిఆర్ఎస్ యువజన మండల నాయకులు మునికోటి మహేష్,లోకేష్,కార్తిక్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: